ఆలోచించండి
మనం వీదిలో వెళ్ళుతుండగా చూసే అతి సాదారణ విషయం ఎక్కడపడితే అక్కడ చెత్త పడివుండడం .
ఆ చెత్త అక్కడికి ఎల్లా వచ్చింది అని ఆలోచిస్తే అది మన పనియే అని అర్తమౌతుంతి . మన పిల్లలు అడిగారని చాక్లెట్ , బిస్కాతెలు కొనిచ్చి వాటి వ్రప్పేర్లు వీధిలో పడేస్తాం . మొగవాళ్ళు సిగ్గరెట్టే పీకలు , ఒక్కక్క సారి మందు బాటిల్స్ కూడా వీదులో పారేస్తారు . ఈ చెరియ ఎంత పోరాపాటైనదో ఆలోచిస్తే తెలుస్తుంతి . మన ఇల్లు ఎల్లా శుబ్రంగా పెట్టుకున్ట్టామో అలాగే మన వీధిని మన ప్రాంతానిని కూడా పెట్టుకోవాలి . కాని చాలా మంది తన ఇల్లను శుబ్రంగా వుంచుకొనే ప్రయత్నంలో మన ఇంట్లో చెత్తను వీదిలోనో పక్కనే ఉన్న కాళీ స్థాలలలోనో పదెస్థారు. దీనివల్ల అనేక రోగాలు పుట్టుకొస్తాయి .
ఈ మద్య కాలములో ఈ చెత్త సమస్య చాల పెద్ద సమస్యగా రూపొంతుకోంది . రోజురోజుకి కొన్ని వేల టన్నుల చెత్త పోగాడుతోంది . ఆ చెత్తను ఏమి చేయాలో తెలియక ప్రబుత్త్వం సతమతమౌతోంది . కాని మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం అంటే ప్రజలు మనసు పెడితేనే ఈ సమస్య ఒక కొలికి రావచ్చు .
మనం చేయగలిగింది ఏమిటంటే
1] వీలైనంతవరుకు ఇంట్లో పుటే చెత్తలో కాయికురలు తొక్కలు , పళ్ళ తొక్కలు , కాగితాలు , ఎండిన పూలు ,
మొదలగు త్వరగా భూమిలో కలిసిపోయే వాటిని మన పెరటిలోనే ఒక్క మూలనో, కుండిలూనో వేసి ఉంచితే అది ఎరువై మనకు ఉపయోగపడుతుంది .
2] వీలైనంతవరుకు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి .
3] వీలైన్నతవరుకు కాగితంతో కానీ గుడ్డతోగని చేసిన సంచీలు వాడాలి
4] ఎకడికి వెళ్ళిన ఒక సంచి మనతో పాటు వుంటే థానిలోనే చెత్త వేసి తరువాత దుస్త్బిన్లో పడైయవచ్చు .
5] మన పిల్లలకి కుడా సుబ్రత నేర్పి పెంచాలి