Monday, 20 April 2015

ఆలోచించండి

                                 ఆలోచించండి 

           మనం వీదిలో   వెళ్ళుతుండగా  చూసే అతి  సాదారణ  విషయం  ఎక్కడపడితే  అక్కడ  చెత్త పడివుండడం .
ఆ  చెత్త  అక్కడికి  ఎల్లా వచ్చింది  అని  ఆలోచిస్తే  అది  మన పనియే  అని అర్తమౌతుంతి . మన  పిల్లలు  అడిగారని   చాక్లెట్ , బిస్కాతెలు  కొనిచ్చి  వాటి వ్రప్పేర్లు  వీధిలో  పడేస్తాం . మొగవాళ్ళు  సిగ్గరెట్టే  పీకలు , ఒక్కక్క  సారి మందు  బాటిల్స్  కూడా  వీదులో పారేస్తారు .  ఈ  చెరియ ఎంత పోరాపాటైనదో  ఆలోచిస్తే తెలుస్తుంతి . మన ఇల్లు ఎల్లా  శుబ్రంగా  పెట్టుకున్ట్టామో  అలాగే  మన వీధిని  మన ప్రాంతానిని కూడా పెట్టుకోవాలి .   కాని చాలా  మంది  తన  ఇల్లను  శుబ్రంగా  వుంచుకొనే  ప్రయత్నంలో  మన ఇంట్లో  చెత్తను  వీదిలోనో  పక్కనే  ఉన్న కాళీ స్థాలలలోనో  పదెస్థారు.  దీనివల్ల  అనేక  రోగాలు  పుట్టుకొస్తాయి .
                          ఈ  మద్య కాలములో  ఈ చెత్త సమస్య  చాల పెద్ద  సమస్యగా రూపొంతుకోంది .  రోజురోజుకి  కొన్ని వేల టన్నుల చెత్త  పోగాడుతోంది . ఆ చెత్తను ఏమి  చేయాలో తెలియక  ప్రబుత్త్వం  సతమతమౌతోంది . కాని మనం తెలుసుకోవాల్సింది  ఏమిటంటే  మనం అంటే  ప్రజలు మనసు పెడితేనే  ఈ  సమస్య  ఒక కొలికి  రావచ్చు .
మనం  చేయగలిగింది ఏమిటంటే
1]  వీలైనంతవరుకు ఇంట్లో  పుటే చెత్తలో  కాయికురలు  తొక్కలు , పళ్ళ తొక్కలు , కాగితాలు , ఎండిన పూలు ,
మొదలగు త్వరగా భూమిలో  కలిసిపోయే వాటిని   మన పెరటిలోనే ఒక్క మూలనో,  కుండిలూనో  వేసి ఉంచితే అది ఎరువై  మనకు ఉపయోగపడుతుంది .
2] వీలైనంతవరుకు  ప్లాస్టిక్  వాడకం తగ్గించాలి  .
3]  వీలైన్నతవరుకు  కాగితంతో కానీ గుడ్డతోగని  చేసిన సంచీలు వాడాలి
4]  ఎకడికి వెళ్ళిన  ఒక సంచి  మనతో పాటు వుంటే  థానిలోనే  చెత్త వేసి తరువాత దుస్త్బిన్లో పడైయవచ్చు .
5] మన పిల్లలకి కుడా సుబ్రత నేర్పి పెంచాలి


















































































































































No comments:

Post a Comment